విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో 11 సంవత్సరాల నుండి నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 120 మందికి పైగా ప్రజలు లబ్ది పొందారు. ఆకలితో ఉన్న వారికి అలాగే వృద్ధులు, వికలాంగులు మరియు అనాథ పిల్లలకు ప్రాధాన్యతనిచ్చి వారికి భోజనం అందజేశారు. ఈ కార్యక్రమాని విధాత సొసైటీ అధ్యక్షురాలు G. శ్రీలత గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. అలాగే వాలంటీర్లు అనిత,కల్పన,వసంత తదితరులు పాల్గొన్నారు. విధాత స్వచ్చంద సంస్థకి మీ పిల్లల పుట్టినరోజు సందర్బంగా మరియు మీ పెద్ధల జ్ఞాపకార్ధంగా, మీ పెళ్లిరోజు సందర్బంగా మరియు ఏ ఇతర కార్యక్రమాలు అయిన వారి యొక్క పేర్ల మీద అన్నదాన కార్యక్రమంకి మీరు కూడా తమవంతు సహాయం చేయవచ్చు. విధాత స్వచ్చంద సంస్థకి బియ్యం,కూరగాయలు, పప్పులు, పసుపు,కారం,నూనె ఇతర వంట సామగ్రి అలాగే వాస్తు రూపేణ ధన రూపేణ విరాళంగా ఇ...
Comments
Post a Comment